శిల్పారామంలో "భారతీయ నృత్యన్వయ మహోత్సవ" ప్రారంభం.

Rathnakar Darshanala
శిల్పారామంలో "భారతీయ నృత్యన్వయ మహోత్సవ" ప్రారంభం.
 నేటి వార్త, శేరిలింగంపల్లి:

మాదాపూర్ లోని శిల్పారామంలో సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ  కిరణ్మయి బోనాల ఆధ్వర్యం లో రెండు రోజుల " భారతీయ నృత్యన్వయ మహోత్సవ"  ఏ ఫెస్టివల్ అఫ్ పరంపర ఉత్సవాన్ని  శనివారం ప్రారంభించారు.  

పద్మశ్రీ అవార్దీ డాక్టర్ పద్మజ రెడ్డి  శిష్య బృందం "కాకతీయం" నృత్య రూపకాన్ని ప్రదర్శించారు మరియు  కిరణ్మయి బోనాల  కుమార్తె లు పదవర్ణం మరియు రామచరితం ప్రదర్శించారు. 

ప్రెసిడెంట్  ప్రజ్ఞాభారతి శ్రీనివాస్ వెంట్రప్రగడ  ముఖ్య అతిధిలుగా విచ్చేసి  కళాకారులను గురువులను సత్కరించారు.
Comments