ఈత మొక్కలు నాటిన ఎక్సజ్ అధికారులు.
By
Rathnakar Darshanala
ఈత మొక్కలు నాటిన ఎక్సజ్ అధికారులు.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*
బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామంలో
75వ వన మహోత్సవ సందర్భంగా
ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ హుస్నాబాద్ వారు ఈరోజు బేగంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లు పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ SI మేడం మరియు ఎక్సైజ్ సిబ్బంది మరియు గ్రామ సెక్రెటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గౌడ కులస్తులు బుర్ర తిరుపతి బుర్ర సత్తయ్య బుర్ర రవి పూరషోత్తం లక్ష్మణ్ పూరషోత్తం అంజయ్య బుర్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments