మడనూరు బీచ్ లో యువకుడు గల్లంతు.

Rathnakar Darshanala
మడనూరు బీచ్ లో యువకుడు గల్లంతు. 
 ఒంగోలు స్టాప్ రిపోర్టర్ :

దగ్గుమాటి రజనీకాంత్ (నేటి వార్త )జూలై 20: కొత్తపట్నం మండలంలోని మడనూరు బీచ్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 

ఇద్దరు యువకులు సముద్రంలో మునిగిపోతుండగా స్థానిక మత్స్యకారులు స్పందించి ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. 

అతడు  రాజుపాలెం గ్రామానికి చెందిన లింగంగుంట విశ్వజిత్ గా గుర్తించారు . మరో యువకుడు గల్లంతు కాగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments