Ap :విజయనగరం జిల్లాలో రూ6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత.

Rathnakar Darshanala
Ap :విజయనగరం జిల్లాలో 
 రూ6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత.
 నేటి వార్త ఏప్రిల్ 27 స్టేట్ బ్యూరో :

విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు.. నిర్వహించారు ఈ తనిఖీ లో భాగంగా 

రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు  
ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.

ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Comments