Ap :విజయనగరం జిల్లాలో రూ6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత.
By
Rathnakar Darshanala
Ap :విజయనగరం జిల్లాలో
రూ6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత.
నేటి వార్త ఏప్రిల్ 27 స్టేట్ బ్యూరో :
విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు.. నిర్వహించారు ఈ తనిఖీ లో భాగంగా
రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు
ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.
ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Comments