దళిత జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను..హక్కులను సాధించుకోవాలి.

Rathnakar Darshanala
దళిత జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను..హక్కులను సాధించుకోవాలి.

 నేటి వార్త :ఆలంపూర్  తాలూకా  ప్రతినిధి 

జోగులాంబ గద్వాల జిల్లా
 సెప్టెంబర్ 3 బుధవారం2025

దళిత జర్నలిస్టుల రాష్ట్ర 10మహాసభ పోస్టర్లను ఆవిష్కరించిన దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సలహాదారుడు / బి ఆర్ఎస్ యువజన నాయకుడు ఆర్ కిషోర్ వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ /రాష్ట్ర నాయకుడు రంగముని.

 బుధవారం అలంపూర్ చౌరస్తాలోని  తన కార్యాలయంలో దళిత జర్నలిస్టుల రాష్ట్ర 10వ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించిన  రాష్ట్ర దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సలహాదారుడు / బిఆర్ఎస్  యువజన నాయకుడుఆర్ కిషోర్.

ఈ విధంగా ఆర్ కిషోర్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు  ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఉంటాయని
 అలాగే దళిత జర్నలిస్టులు అందరూ  ఐక్యంగా ఉండి పోరాడి 

తనసమస్యలనుపరిష్కరించుకోవాలని  అన్నారు
 ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కురుమన్న జులకల్ బుచ్చన్న ఆంజనేయులు ఐజ ఆనంద్  దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments