దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు పెంపు.
By
Rathnakar Darshanala
దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు వరకు పెంపు.
దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచబడింది 24 గంటల్లో 5 లక్షల UPI లావాదేవీలు చేయవచ్చు. - ఆర్బిఐ
నేటి వార్త ఖమ్మం బ్యూరో ఆగస్టు 8
గూగుల్ పే ఫోన్ పే పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాడకం బాగా పెరిగిపోయింది. కాగా ఆన్ లైన్ యూజర్స్ కోసం ఆర్బీఐ మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ పే ఫోన్లో రోజుకు 5 లక్షల వరకు ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులుబా టు కల్పించింది.
మొదట్లో ఈ లిమిట్ కేవలం రూ50 వేలు ఉండేది. ఆ తర్వాత లక్షకు పెంచారు. కాగా.. రోజురోజుకు ఆన్ లైన్ చెల్లింపులు పెరిగిపోవడం చిన్నా చితకా చెల్లింపులు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో జరుగుతుండటంతో ఆర్బీఐ రోజూవారి లావాదేవీల పరిమితిని పెంచింది. తాజా రూల్స్ ప్రకారం 24 గంటల్లో రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
Comments